రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని చర్చలో పాల్గొన్న టిడిపి నేత అనురాధ విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ తెలంగాణలో భాగమే ఇప్పుడు వినిపిస్తున్న రాయల తెలంగాణ అని ఎద్దేవాచేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించిందని అన్నారు. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా విభజన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు.
No comments:
Post a Comment