Wednesday 30 October 2013


సోనియా దూత పురంధేశ్వరి: విభజనపై అనురాధ

విజయవాడ, అక్టోబర్ 16 :రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో ఆర్భాటం చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు. ఒక వైపు రాష్ట్ర విభజన జరిగి, ప్రక్రియపై ముందుకు వెళుతుంటే ఇంక బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారని ఆమె అడిగారు. విభజన జరగదని నమ్మకం ఉంటే హైదరాబాద్ నుంచి తన వ్యాపారాలను ఎందుకు తరలించారని ఆమె లగడపాటిని ప్రశ్నించారు.తాను సమైక్యవాదినేనని, రాష్ట్ర విభజన అనివార్యమైతే వికేంద్రీకరణ చేసి, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అంతకు ముందు అన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతామని ఆమె అన్నారు. బుధవారం విజయవాడకు వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులను స్థానిక నేతలు, పారిశ్రామిక వేత్తలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. పదవిలో ఉంటూనే సీమాంధ్రలో సమస్య తీవ్రత వినిపించవచ్చునని అన్నారు. మనకు కావలిసిన వనరులు, మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, దానికి సంబంధించిన అన్ని విషయాలు జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)కు తెలియజేస్తామని పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి సీమాంధ్ర నేతగా కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. బుధవారం నగరంలో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అనురాధ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో ఆర్భాటం చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు. ఒక వైపు రాష్ట్ర విభజన జరిగి, ప్రక్రియపై ముందుకు వెళుతుంటే ఇంక బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారని ఆమె ఎద్దేవా చేశారు. విభజన జరగదని లగడపాటికి నమ్మకం ఉంటే హైదరాబాద్ నుంచి తన వ్యాపారాలను ఎందుకు తరలించారని లగడపాటిని ఆమె ప్రశ్నించారు.

సోనియా దూతగా పురంధేశ్వరి వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ

కేంద్ర మంత్రి పురంధేశ్వరి సీమాంధ్ర నేతగా కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. బుధవారం నగరంలో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అనురాధ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో ఆర్భాటం చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు. ఒక వైపు రాష్ట్ర విభజన జరిగి, ప్రక్రియపై ముందుకు వెళుతుంటే ఇంక బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారని ఆమె ఎద్దేవా చేశారు. విభజన జరగదని లగడపాటికి నమ్మకం ఉంటే హైదరాబాద్ నుంచి తన వ్యాపారాలను ఎందుకు తరలించారని లగడపాటిని ఆమె ప్ర

నిరసన కార్యక్రమాలు

చంద్రబాబును అవమానించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారధి వద్ద టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు, నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ నేతృత్వంలో రాస్తారోకో జరిపారు. దీంతో 5, 9 జాతీయ రహదార్లపై వచ్చే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాత చెక్‌పోస్టు సెంటర్‌లో పెనమలూరు నియోజకవర్గం నేత చలసాని వెంకటేశ్వరరావు(పండు), మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ తదితరులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, నూజివీడు పట్టణాల్లో దేశం కార్యకర్తలు రాస్తారోకోలు, రిలే దీక్షలు నిర్వహించారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంచికచర్లకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టడంతో ముందస్తు చర్యగా కంచికచర్ల పట్టణంలో పోలీసులు 144వ సెక్షన్‌ విధించారు. గుడివాడ పట్టణంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ లంకా దాసరి ప్రసాదరావు, పట్టణ అధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

పంచుమర్తి అనురాధ TV9 on 29.10.2013 1

పంచుమర్తి అనురాధ TV9 on 29.10.2013 1

Saturday 26 October 2013

బల ప్రదర్శన కోసమే - అనురాధా, టిడిపి నేత

జగన్ మాటలు హాస్యాస్పదం. రాష్ట్ర విభజనకు దిగ్విజయ్ సింగ్ మూల కారణం. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ దీన్ని ప్రారంభించారు..మేం ముగించాం అన్నారు. జగన్ ఈ సభను బలప్రదర్శన కోసమే పెట్టారనిపిస్తోంది. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఆయన మాటలు నిజమా? అబద్దమా అని అందరూ గమనించాలి. నిన్న కెసిఆర్ పెట్టిన ప్రెస్ మీట్ లో జగన్ ని ఒక్క మాట అనలేదు. నేడు జగన్ సభలోనూ కెసిఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీన్ని బట్టి వీరిరువురూ కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. సమైక్య ముసుగులో వైసిపి వారు ప్రజలను మోసం చేస్తున్నారు''

Friday 25 October 2013

ఇప్పుడైనా పిఎం స్పందించాలి - అనురాధ, టిడిపి నేత

సోనియాగాంధీకి తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదు. ఈ విషయంపై ప్రధాని ఎప్పుడూ స్పందించలేదు. ఫైళ్లు మాయమైనప్పుడు కూడా నాకు తెలియదని తప్పించుకున్నారు. కనీసం ఇప్పుడైనా ఆయన దీనిపై స్పందించాలి. ఫరేఖ్ వ్యాఖ్యల అనంతరం ఈ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రధానిని ఆ పార్టీ ఇప్పటికే అనేక సార్లు ఫూల్ ని చేసింది. రాష్ట్ర విభజనపై దిగ్విజయ్ వ్యవహార తీరు చాలా అసహ్యంగా ఉంది. విభజనపై తీర్మానం, బిల్లు వస్తుందని దిగ్విజయ్ చెప్పారు. వెంటనే షిండే బిల్లు మాత్రమే వస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలంతా డ్రామాలాడుతున్నారు. విభజనపై దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి మాట్లాడాలి. జివోఎంలో ఇరిగేషన్, విద్యుత్, అర్బన్ మంత్రులు లేకపోవడం దురదృష్టకరం''. -

Wednesday 9 October 2013

నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నారు.: అనురాధ, టీడీపీ నేత

నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నారు. 13 ఏళ్లు గా సమస్య నలుగుతున్నా పట్టించుకోలేదు. ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారో బాబుకు తెలుసు. గత కొంత కాలంగా రాష్ట్రం తగులబడి పోతున్నా పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రులు మభ్య పెడుతున్నారో తప్ప సమస్యను పరిష్కరించడం లేదు. ఇదంతా పరాకాష్టకు చేరుకున్న తరువాతే బాబు దీక్ష చేపట్టారు. ఈ పాపానికి మూలం వైఎస్. తెలంగాణ కోసం కొంతమంది ఎమ్మెల్యేలను ఎగేశారు. అసలు వైసీపీ అధ్యక్షులు జగన్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. గతలో తెలంగాణ కోసం తీర్మానాన్ని జగన్ ప్రవేశ పెట్టారు. తెలంగాణకు జై కొట్టి సమైక్యం అన్నారు. తరువాత సమన్యాయం అంటున్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజచించాలని కాంగ్రెస్ కు ఒక దిక్సూచీ చూపెట్టారు. విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతానికి సీఎంగా ఉండనని జగన్ చెప్పగలరా ? జగన్ ను భుజాన వేసుకుని మమ్మల్ని పట్టించుకోవడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోతుందనే సమాచారం ముందే తెలుసని అందుకనే వైసిపి పార్టీ వారు రాజీనామాలు చేశారు

Monday 7 October 2013

ఆత్మగౌరవం కోసమే యాత్ర. టిడిపి నేత అనురాధ

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ అధినేత యాత్ర చేపడుతున్నారని చర్చలో పాల్గొన్న టిడిపి మహిళా నేత అనురాధ అన్నారు. చంద్రబాబుకు యాత్రలు కొత్త కాదని చెప్పారు. తెలుగు ప్రజల గోడు తెలుసుకునేందుకు, వాస్తవ పరిస్ధితులు వారికి వివరించేందుకు బాబు యాత్ర చేపడుతున్నారని పేర్కొన్నారు. అయితే కొత్త రాజధాని ఏర్పాటుకు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని మాత్రమే తమ నేత చెప్పాడని అన్నారు. కాంగ్రెస్, వైసిపిలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించే తమ పార్టీ 2008 లో లేఖ రాసిందని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీని భూస్ధాపితం చేయాలనే రాజకీయ పన్నాగంతోనే కాంగ్రెస్, వైసిపిలు కుమ్మక్కై తమ పార్టీపై లేనిపోని అభాంఢాలు వేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకునేందుకే వైసిపి బృందం ఢిల్లీ పర్యటను వెళ్లిందని ఆరోపించారు. -

చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం.: అనురాధ, టిడిపి నేత

చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పార్టీ నేతలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటిస్తారు. ఆస్తుల వివరాలు బయటపెట్టాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఇక్కడ ఉదహరిస్తున్నా. పార్టీకి విరాళాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆస్తుల వివరాలను స్పీకర్ కు ఇచ్చారు. ఆయన సవాల్ విసరడం తప్పుబట్టాల్సినవసరం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు చిలవులు వలవులగా చేయడం కరెక్టు కాదు. దమ్ము, ధైర్యం ఉంటే ఆస్తుల వివరాలు ప్రకటించాలి. మాపై వస్తున్న విమర్శలు ఇతర పార్టీల నేతలు ఎలా నడుపుతున్నారు. వైఎస్సార్ పార్టీ తరపున షర్మిల నడుపుతున్న కార్యక్రమం ఎలా నడుపుతున్నారు ? దొంగ బంగారంతో నడుపుతున్నారా ? సీబీఐ, ఇతర అధికారులపై విమర్శలు చేయడం కరెక్టు కాదు. పరిటాల హత్య కేసులో సీబీఐ మంచిది..ఇప్పుడు చెడ్డదా ? కోర్టులను, జడ్జీలను తప్పుబట్టడం కరెక్టు కాదు. చంద్రబాబు నాయుడు పై మొత్తం 32 కేసులు వేశారు. ఏ ఒక్కటి రుజువు కాలేకపోయింది. కేసులను మూసివేశారు అంటున్నారు.. కేసులను మూసివేస్తే కోర్టులు ఊరుకుంటాయా ? జడ్జీలు ఊరుకుంటారా ? ఏదో అవినీతి చేయబట్టే జగన్ ను జైల్లో వేశారు. నన్ను..మిమ్మల్ని ఎందుకు జైల్లో వేయలేదు''

10 tv debate రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నారు : అనురాధ, టీడీపీ నేత

రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నారు. 13 ఏళ్లు గా సమస్య నలుగుతున్నా పట్టించుకోలేదు. ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారో బాబుకు తెలుసు. గత కొంత కాలంగా రాష్ట్రం తగులబడి పోతున్నా పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రులు మభ్య పెడుతున్నారో తప్ప సమస్యను పరిష్కరించడం లేదు. ఇదంతా పరాకాష్టకు చేరుకున్న తరువాతే బాబు దీక్ష చేపట్టారు. ఈ పాపానికి మూలం వైఎస్. తెలంగాణ కోసం కొంతమంది ఎమ్మెల్యేలను ఎగేశారు. అసలు వైసీపీ అధ్యక్షులు జగన్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. గతలో తెలంగాణ కోసం తీర్మానాన్ని జగన్ ప్రవేశ పెట్టారు. తెలంగాణకు జై కొట్టి సమైక్యం అన్నారు. తరువాత సమన్యాయం అంటున్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజచించాలని కాంగ్రెస్ కు ఒక దిక్సూచీ చూపెట్టారు. విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతానికి సీఎంగా ఉండనని జగన్ చెప్పగలరా ? జగన్ ను భుజాన వేసుకుని మమ్మల్ని పట్టించుకోవడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోతుందనే సమాచారం ముందే తెలుసని అందుకనే వైసిపి పార్టీ వారు రాజీనామాలు చేశారు''.

Sunday 6 October 2013

కాంగ్రెస్ ఏకఏపక్ష నిర్ణయం తీసుకుంది.: అనురాధ, టిడిపి నేత :


'రాఘవులు చేసిన సూచనలు బాగున్నాయి. కాని చెప్పడం కొంత వరకు ఈజీయే. నిర్ణయాలు తీసుకోవడం కష్టం. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏకఏపక్ష నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తొలగించాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని టిడిపి లేఖ ఇచ్చింది. అంతేగాని సీమాంధ్ర ప్రజలను ఏడిపించాలని లేఖ ఇవ్వలేదు. అలాగే హైదరాబాద్ తెలంగాణకు ఇచ్చేయాలని చెప్పలేదు. అఖిలపక్ష సమావేశంలో చెప్పినదానికి టిడిపి కట్టుబడి ఉంది. ఎక్కడా యూ టర్న్ తీసుకోలేదు. సీమాంధ్ర ప్రజల భావాలకు కట్టుబడి ఉన్నానంటూ ప్రభుత్వం చెబుతూ ఉపాధ్యాయులపై ఎస్మా ఎందుకు ప్రయోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ చేయడం లేదు. కేవలం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఇవన్నీ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అంశం చంద్రబాబు చేతిలో ఉంటే సీమాంధ్ర ప్రజలు ఏడ్చేవారు కాదు.సమైక్యాంధ్ర విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పాలి''.

సమైక్యాంధ్ర

తెలంగాణా నోట్‌ ఆమోదం వార్తల తర్వాత కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగిన అలజడిని చల్లార్చేందుకు కేంద్రం చొరవ చూపకపోవడం శోచనీయం. విశాల ప్రయోజనాల కన్నా వివాదాస్పద సంకుచిత రాజకీయలే వారికి ముఖ్య మవుతున్నాయి. ఏకపక్షంగా ముందుకెళ్లడం నిరంకుశమే కేబినెట్‌ నోట్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జాతీయ స్థాయి, రాష్ట్ర పార్టీలన్నింటితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాల

press meet


Tuesday 1 October 2013

సర్వే కి క్రెడిబిలిటీ లేదు-అనురాధ, టిడిపి

సిఎన్ఎన్ ఐబిఎన్ -హిందూ సర్వేకి క్రెడిబిలిటీ లేదని టిడిపి నేత అనురాధ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిడిపికి తొమ్మిది స్థానాలే వస్తాయని కేవలం 1650శాంపిల్స్ ద్వారా నిర్ధారించడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. తాను సర్వే నిర్వహించిన సంస్థలను తప్పుపట్టడం లేదని, వారు వెళ్లిన లైన్ కరెక్ట్ కాదని మాత్రమే చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సర్వేకి నిబద్దత లేదని చెప్పారు. ప్రజల తీర్పే కచ్చితమని తెలిపారు.అయినా తమ పార్టీ ఈ సర్వేలను చూసి భయపడబోదని అన్నారు. తమ పార్టీని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో అని తెలిపేందుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందుతుందని ఆమె చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం.

'చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పార్టీ నేతలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటిస్తారు. ఆస్తుల వివరాలు బయటపెట్టాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఇక్కడ ఉదహరిస్తున్నా. పార్టీకి విరాళాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆస్తుల వివరాలను స్పీకర్ కు ఇచ్చారు. ఆయన సవాల్ విసరడం తప్పుబట్టాల్సినవసరం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు చిలవులు వలవులగా చేయడం కరెక్టు కాదు. దమ్ము, ధైర్యం ఉంటే ఆస్తుల వివరాలు ప్రకటించాలి. మాపై వస్తున్న విమర్శలు ఇతర పార్టీల నేతలు ఎలా నడుపుతున్నారు. వైఎస్సార్ పార్టీ తరపున షర్మిల నడుపుతున్న కార్యక్రమం ఎలా నడుపుతున్నారు ? దొంగ బంగారంతో నడుపుతున్నారా ? సీబీఐ, ఇతర అధికారులపై విమర్శలు చేయడం కరెక్టు కాదు. పరిటాల హత్య కేసులో సీబీఐ మంచిది..ఇప్పుడు చెడ్డదా ? కోర్టులను, జడ్జీలను తప్పుబట్టడం కరెక్టు కాదు. చంద్రబాబు నాయుడు పై మొత్తం 32 కేసులు వేశారు. ఏ ఒక్కటి రుజువు కాలేకపోయింది. కేసులను మూసివేశారు అంటున్నారు.. కేసులను మూసివేస్తే కోర్టులు ఊరుకుంటాయా ? జడ్జీలు ఊరుకుంటారా ? ఏదో అవినీతి చేయబట్టే జగన్ ను జైల్లో వేశారు. నన్ను..మిమ్మల్ని ఎందుకు జైల్లో వేయలేదు''.

ఆత్మగౌరవం కోసమే యాత్ర..

ఆత్మగౌరవం కోసమే యాత్ర.. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ అధినేత యాత్ర చేపడుతున్నారని చర్చలో పాల్గొన్న టిడిపి మహిళా నేత అనురాధ అన్నారు. చంద్రబాబుకు యాత్రలు కొత్త కాదని చెప్పారు. తెలుగు ప్రజల గోడు తెలుసుకునేందుకు, వాస్తవ పరిస్ధితులు వారికి వివరించేందుకు బాబు యాత్ర చేపడుతున్నారని పేర్కొన్నారు. అయితే కొత్త రాజధాని ఏర్పాటుకు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని మాత్రమే తమ నేత చెప్పాడని అన్నారు. కాంగ్రెస్, వైసిపిలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించే తమ పార్టీ 2008 లో లేఖ రాసిందని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీని భూస్ధాపితం చేయాలనే రాజకీయ పన్నాగంతోనే కాంగ్రెస్, వైసిపిలు కుమ్మక్కై తమ పార్టీపై లేనిపోని అభాంఢాలు వేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకునేందుకే వైసిపి బృందం ఢిల్లీ పర్యటను వెళ్లిందని ఆరోపించారు.

రాష్ట్ర విభజన అంశాన్ని పరాయిదేశస్థురాలైన సోనియా నిర్ణయించడం దురదృష్టకరం. అనురాధ, టిడిపి నేత

దురదృష్టకరం - అనురాధ, టిడిపి మహిళా నేత '' రాష్ట్ర విభజన అంశాన్ని పరాయిదేశస్థురాలైన సోనియా నిర్ణయించడం దురదృష్టకరం.ఆమె దేశానికి ప్రధాని కాదు, రాష్ట్ర పతి కాదు. చిచ్చు రాజేయడానికే షిండే రోజుకో ప్రకటన చేస్తున్నారు. టిడిపి లేఖ ఇచ్చినందుకే విభజన చేశామని చెబుతున్నారు. లేఖ ఎప్పుడిచ్చాం? నిర్ణయం ఎప్పుడొచ్చింది?. సమస్యలు పరిష్కరించకుండా విభజించమని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదు. యుపిలో స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. కానీ దానిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సరైన పని కాదు. 1999లో వైఎస్ ఆర్ తెలంగాణపై సోనియాకు లేఖ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్, టిఆర్ ఎస్ తో కలిసి కుట్ర పన్నింది. విభజనకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనే. నిస్సిగ్గుగా కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు.''.

TDP Maha Dharna in Vijayawada Prakasam Barrage


TDP Maha Dharna in Vijayawada Prakasam Barrage by TheT1TV5News

Press meet on farmers


Press meet in Hyderabad