తెలంగాణా నోట్ ఆమోదం వార్తల తర్వాత కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగిన అలజడిని చల్లార్చేందుకు కేంద్రం చొరవ చూపకపోవడం శోచనీయం. విశాల ప్రయోజనాల కన్నా వివాదాస్పద సంకుచిత రాజకీయలే వారికి ముఖ్య మవుతున్నాయి. ఏకపక్షంగా ముందుకెళ్లడం నిరంకుశమే కేబినెట్ నోట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జాతీయ స్థాయి, రాష్ట్ర పార్టీలన్నింటితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాల
No comments:
Post a Comment