జగన్ మాటలు హాస్యాస్పదం. రాష్ట్ర విభజనకు దిగ్విజయ్ సింగ్ మూల కారణం. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ దీన్ని ప్రారంభించారు..మేం ముగించాం అన్నారు. జగన్ ఈ సభను బలప్రదర్శన కోసమే పెట్టారనిపిస్తోంది. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఆయన మాటలు నిజమా? అబద్దమా అని అందరూ గమనించాలి. నిన్న కెసిఆర్ పెట్టిన ప్రెస్ మీట్ లో జగన్ ని ఒక్క మాట అనలేదు. నేడు జగన్ సభలోనూ కెసిఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీన్ని బట్టి వీరిరువురూ కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. సమైక్య ముసుగులో వైసిపి వారు ప్రజలను మోసం చేస్తున్నారు''
No comments:
Post a Comment